Harish Rao gets importance?
News pulse, Politics | admin | April 29, 2011 at 4:43 am
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా మరోసారి కె.చంద్రశేఖరరావు ఎన్నికయ్యాక తొలి తీర్మానంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఇటీవలి కాలంలో హరీష్ రావు ప్రాధాన్యత పార్టీలో తగ్గిందన్న వ్యాఖ్యలు వస్తున్న నేపధ్యంలో ఈ పరిణామం ఆసక్తకరంగా ఉంది.ముఖ్యంగా కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు, కెసిఆర్ కుమారుడు తారకరామారావులు చెరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారన్న కధనాలు విస్తరంగా వచ్చాయి.
ఒక దశలో కెసిఆర్ తన కుమారుడు తారకరామారావుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని, దానితో హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. వీరిద్దరూ తమ, తమ మనుషులను ఆయా కమిటీలలో చేర్చుతూ తద్వారా తమ వర్గాలను తయారు చేసుకుంటున్నారని అంటారు. ఈ తరుణంలో కెసిఆర్ తాను అద్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అందుకు ధన్యవాదాలు తెలిపి హరీష్ రావుకు అవకాశం ఇవ్వడం విశేషం.
దీనిద్వారా పార్టీలో తాను హరీష్ రావును దూరంగా పెట్టలేదన్న సంకేతాన్ని ఇవ్వడానికి కెసిఆర్ ప్రయత్నించినట్లయిం
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Harish Rao fires on Subbarami and Renuka
- Chances of Chiranjeevi to be CM?
- Prof. Kodandaram doubts center’s stand
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Revanth Reddy’s stupid explanation
- KCR and Prof. Kodandaram compromise
- Pocharam’s resignation accepted
- Telangana increment – KCR
- Kandula brothers jump into Congress


Tweet This
Digg This
Save to delicious
Stumble it